ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌ వివాదానికి దారి తీసింది. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ప్రత్యేక స్కిట్ ...
ప్రముఖ చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ చైర్మన్ జో సాయ్, ఆయన భార్య క్లారా వూ సాయ్ విడాకులు తీసుకోవాలని ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే ...
జెన్‌-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని..
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేని టాలీవుడ్ నాలుగు నెలల పాటు వెంటిలేటర్ మీద ఉంది. జూన్ నుంచి నెలకొక హిట్‌తో ఊపిరి పీల్చుకుంటుంది. ఈ నెలలో బాక్సా ...
SRSP Project Update: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టును సందర్శించి, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల పరిస్థితులను ...
పహల్గామ్ ఉగ్ర దాడి గుర్తుంది కదా? పర్యాటక ప్రాంతంలోకి ఉగ్రవాదులు ప్రవేశించి మతం పేరుతో దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ...
తన బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ అయ్యారు. ఇక తాజాగా ఆమె నటించిన క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమ ...
రాజమండ్రి రివర్ ఫ్రంట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో ...
తెలంగాణలోనే ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ అయిన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH) ప్రస్తుతం తీవ్ర వివాదాలు, ...
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆగస్టు 2, ఆదివారం నాడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ ...
డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తూ, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లను తాకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సరైన విధానపరమ ...